Mahesh-Naag Multistarar?
టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాల జోరు కొనసాగుతోంది. గత ఏడాది వెంకీ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు తో వచ్చిన మహేష్ మరో మల్టీ స్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నాడు. ఈ చిత్రంలో మరో హీరో అక్కినేని నాగార్జున తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడట !ఈ ఇద్దరు కలిసి నటించడమే విశేషమైతే ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది . ప్రస్తుతం ప్రాధమిక దశలోనే ఈ చర్చలు జరుగుతున్నాయి ,మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
0 comments:
Post a Comment