రవితేజ ఎవడో ఒకడు
రవితేజ హీరో గా, మళయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందే చిత్రం ‘ఎవడో ఒకడు’ రాబోతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో అప్పట్లో ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు శ్రీ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. అక్టోబర్ 22న, విజయ దశమి పర్వదినాన ఈ చిత్రం పూజా కార్యక్రమం జరుగుతుంది. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి మొదలవుతుంది అని చిత్ర బృందం తెలిపింది.
0 comments:
Post a Comment