Rakul pair with pawan?
అత్త్తరింటికి దారేది చిత్రం తరువాత పవన్ చేసే గబ్బర్ సింగ్ 2 సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. అయితే ఈ సినిమా లో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతుంది. ఇప్పటికే చాల మంది పేర్లు పరిశీలనలోకి వస్తున్నాయి. లేటెస్ట్ రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుందా అనే టాక్ వినిపిస్తుంది. లేటెస్ట్ గా హిట్ కొట్టిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాలో కథానాయికగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ను 'గబ్బర్ సింగ్ 2' కోసం సెకండ్ హీరోయిన్ గా ఆమెను ఎంపిక చేసారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘రచ్చ' ఫేం సంపత్ నంది దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు వెల్లడి కానున్నాయి.
0 comments:
Post a Comment