ఏప్రిల్ లో ఎవడు ?
రామ్చరణ్ హీరో గా వంశిపైదిపల్లి దర్శకత్వం లో రూపొందుతున్న ఎవడు చిత్రం ఇటివలే ఓ షెడ్యుల్ ను వైజాగ్ లో పూర్తి చేసుకుంది నెక్స్ట్ వీక్ నుండి మరో షెడ్యుల్ జరుగుతుందట ఈ శేదులే లో బన్నీ కాజల్ లు పాల్గొంటారని తెలిసింది యాక్షన్ ఎంటర్ టైనేర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 4 న విడుదల చేస్తున్నట్టు తెలిసింది
0 comments:
Post a Comment