ఆ ఛాన్స్ ను ఆయనే మిస్ చేసాడట ?
ఆ సినిమా కు మ్యూజిక్ చేసే ఛాన్స్ నాగార్జున మిస్ చేసాడట, ఈ మాట అన్నది స్వయంగా కీరవాణి, అసలు కత ఏమిటంటే నాగార్జున హీరో గా సంచలనం సృష్టించిన శివ చిత్రానికి సంగీతం చేసే అవకాశం వచ్చిందట కీరవాణికి అయితే రాం గోపాల్ వర్మ అనే కొత్త డైరెక్టర్ తో చేస్తున్నాము మల్లి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు అని ఇళయరాజా తో సంగీతం చేయించారట ఈ సంగతి ఇటివల షిరిడి సాయి పాటల స్వరబిషేకం కార్యక్రమంలో కీరవాణి అన్నారు అయితే ఆ తరువాత నాగార్జున నిర్మాతకు ఇష్టం లేకున్నా బావ నచ్చాడు చిత్రానికి సంగీతం చేసే అవకాశం ఇప్పించాడట ఆ తరువాత తన 22 ఏళ్ళ కెరీర్ లో 211 సినిమాలు చేస్తే అందులో నాగార్జునతో 17 సినిమాలు చేసాడట కీరవాణి వీరిద్దరి కలయికలో వచ్చిన షిరిడి సాయి ఆడియో పెద్ద హిట్ అయింది
0 comments:
Post a Comment