.

.

sankranthi ammayilu

సంక్రాంతి కి ఇద్దరమ్మాయిలు ?

పూరి జగన్నాద్ అల్లు అర్జున్ ల కంబినషణ్ లో రోపొందే చిత్రం అక్టోబర్ లో ప్రారంబం కానున్నట్టు తెలిసింది దేశముదురు తరువాత వీరిద్దరి కలయికలో వస్తూన ఈ చిత్రం పై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది అయితే ఈ చిత్రం ఎక్కువ బాగం విదేశాల్లో( స్పెయిన్ ) జరుగుతుందట ఈ చిత్రం లో ఇద్దరమ్మాయిలు గా తాప్సి , అమల పాల్ నటిస్తున్న్నారు ఈ చిత్రం విజయదశమి రోజిన ప్రారంబం కానుంది ఈ చిత్రాన్ని సంక్రాంతి కనుక గా విడుదల చేయాలనీ పూరి ఆలోచిస్తున్నాడట .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment