.

.

మరో క్రేజీ మల్టి స్టారర్ ?


ఈ మద్య తెలుగులో మల్టి స్టారర్ సినిమాల హవా బాగా ఎక్కువైంది . ఇప్పటికే పలు మల్టి స్టారర్ చిత్రాలు రుపొండుతుండగా లేటెస్ట్ గా మరో మల్టి స్టారర్ చిత్రం రానుంది ? అయితే ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నది ఎవరో కాదు ఎన్టిఆర్ , అల్లు అర్జున్ లు కలిసి నటిస్తారని సమాచారం . చాలాకాలంగా మెగా-నందమూరి ఫ్యామిలీ కలయికలో ఓ మల్టీస్టారర్ చేస్తే చూడాలని చాలామంది సినిమా ప్రియులకు ఉండేది. ఇప్పుడు అది సాద్యం అవుతుంది . ఇప్పటికే ఎన్టీఆర్  హీరో నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతుండగా,  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమా చేయడానికి కూడా సై అన్నాడట. ఓ మై ఫ్రెండ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకుడిగా రూపొందే ఈ చిత్రాన్ని  దిల్ రాజు  నిర్మిస్తాడని సమాచారం ?   వేణు శ్రీరామ్  ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్ట్ పనిలో ఉన్నాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్మ పైకి రానుంది ఏమంటారు ?? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment