.

.

ముగ్గురు హీరోలతో దిల్ రాజు క్రేజీ ప్రాజెక్ట్ ?

Dil Raju Creazy Project?


సినిమా ఇండస్ట్రీ లో హీరోల మద్య విబేదాలు ఉండడమనేది మనం చూస్తున్న విషయమే. ఇప్పడు ఈ హీరోలతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజుఈ  ప్రేస్టిజియాస్ ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్టిఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో  సినిమాలు నిర్మించిన దిల్ రాజు ఈ ముగ్గురు హీరోలను కలిపి ఓ సినిమా తీయాలనే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రానికి  వేణు శ్రీరాం ఈ సినిమా కథ రెడీ చేస్తున్నాడని,అయన దర్శకత్వం లో ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. దీనికి కలసి ఉంటె కలదు సుకం అనే టైటిల్ కుడా అనుకుంటున్నట్టు ఫిలిం నగర్ సమాచారం. 
.............. 

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment