Rey in fibravary 5th ?
మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా, వై వి ఎస్ చౌదరి దర్శకత్వం లో రూపొందుతున్న 'రేయ్' సినిమా ఆడియో వేడుక ఇప్పటికే జరగాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ లేకపోవడం వలన ఈ ఆడియో వేడుక వాయిదా పడింది. అయితే ఈ ఆడియో ను ఈ నెల 17న విడుదల చేయడానికి ప్లాన్ చేసారు. ఈ నెల 17న హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా జరిగే ఈ వేడుకకు పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా విచ్చేస్తున్నారని చిత్ర దర్శక నిర్మాత వైవీయస్ చౌదరి తెలిపారు.అయితే ఈ సినిమా ఫిబ్రవరి 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
0 comments:
Post a Comment