'అతనొక్కడే' సినిమా ద్వారా తనకు దర్శకుడిగా మంచి గుర్తింపు సాదించిన సురేందర్ రెడ్డి తో నందమూరి కల్యాణ్ రామ్ మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు . రవితేజ తో కిక్ సినిమా చేసిన ఈ యువ దర్శకుడు. దానికి సీక్వెల్ రూపొందించే సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి కల్యాణ్ రామ్ కేవలం నిర్మాతగా మాత్రమే ఉంటాడు. ఇందులో హీరోగా నటించడానికి రవితేజ అంగీకరించినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని సమాచారం.
0 comments:
Post a Comment